శేఖర్
కమ్ముల ‘గోదావరి’ చిత్రంలో సుమంత సరసన అచ్చ
తెలుగమ్మాయిగా కనిపించిన నీతూ చంద్ర త్వరలో
హాలీవుడ్ చిత్రంలో మెరవనుంది. గ్రీకు నిర్మాత క్రియాకోస్ టఫారిడిస్ నిర్మించనున్న ఈ సినిమాకు ‘హోమ్
స్వీట్ హోమ్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథగా రూపొందనున్న ఈ
సినిమా మే మొదటి వారంలో
సైప్రస్లో ప్రారంభం కానుందని,
ఇందులో ముగ్గురు నటుల సరసన నీతూ
చంద్ర నటించనుందని తెలుస్తోంది.
గతంలో
నీతూ చంద్ర రాజశేఖర్ సరసన
‘సత్యమేవ జయతే’ చిత్రంలో నటించి రాజశేఖర్ ఓ విషయంలో గొడవ
పెట్టుకుంది. విశాల్ నటించిన ‘ఖిలాడీ’లో హాట్ హాట్గా కనిపించి అందరినీ
ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం బాలీవుడ్లో ‘కుసర్ ప్రసాద్
కా భూత్’,
తమిళంలో ‘ఆది భగవాన్’ చిత్రాల్లో నటిస్తోంది.
ఇంకా
నీతూ చంద్ర చుట్టూ చాలా
వివాదాలు ఉన్నాయి. అప్పట్లో లెస్బియన్ ఫొటో సెషన్ లో
హాట్ హాట్ గా పాల్గొన్న
నీతూ.....అందరి చూపు తనపై
పడేలా చేసుకుంది. అంతే కాదు స్వలింగ
సంపర్కం నేపథ్యంలో ఓ సినిమా తీస్తానంటూ
హల్ చల్ చేసింది కూడా....
ఆ మధ్య ఓ ఫంక్షన్కి ఫంక్షన్ కి
హాజరైన నీతూ చంద్ర......ప్యాంటీ
వేసుకోకుండా తన రహస్య భాగాలు
మీడియా దృష్టిలో పడేలా చేసిందని, పబ్లి
సిటీ కోసం బరితెగించదనే వార్తలు
గుప్పుమన్నాయి. అయితే ఈ నీతూ
మాత్రం ఆ వార్తలను గట్టిగా
కొట్టిపారేసింది.
0 comments:
Post a Comment